భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రతో కాంగ్రెస్ కు ఎలాగైనా పూర్వవైభవం తీసుకురావాలని అగ్రనేతలు భావిస్తున్నారు. సెప్టెంబర్7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర...
తెలంగాణలో ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 29 వరకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి...
ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వాటిలో బంగారం కూడా ఒకటి. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి...
బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గత కొన్ని...
ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమకు అమ్మాయి సోదరులు ఒప్పుకోలేదు. దీనితో అబ్బాయి కుటుంబం మకాం మార్చింది. కానీ ఆ ఇద్దరి మధ్య దూరం మాత్రం...
కేంద్ర సర్కార్ తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనికి నిరసనగా ఉద్యోగులు మహా ధర్నాకు పిలుపు నిచ్చారు. అంతేకాదు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే...
తెలంగాణాలో పెను విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు ఆ కుటుంబం పాలిట మృత్యు తీగలుగా మారాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అది ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత...
తెలంగాణలో విషాదం నెలకొంది. నల్గొండ పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తల్లీ కూతురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21)...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...