తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇప్పటికే కురిసిన వర్షాలతో ఉదయాన్నే కార్యాలయాలకు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనం కాస్త ఇప్పుడిప్పుడే వర్షాలు కారణంగా జరిగిన నష్టం నుంచి కోలుకుంటున్న...
తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. రోజురోజుకు పార్టీ బలపడడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈసారి గజ్వేల్ నుండి పోటీ చేస్తానని, సీఎం కేసీఆర్ ను...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. కానీ ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం...
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు సామాన్యులపై అదనపు భారం వేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచి ప్రజలను...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పసిడిరేట్లపై ప్రభావం చూపుతోంది. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గతూ వస్తున్నాయి. ఇవాళ కూడా అదే కొనసాగింది. ధరలు తగ్గుదలతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి....
టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి నియామకం అయ్యారు. ఐదేళ్ల కాలానికి ఆయన్ను ఛైర్మన్గా నియమిస్తున్నట్లు టాటా సన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఛైర్మన్గా చంద్రశేఖరన్ పదవీ కాలం ఫిబ్రవరి 20తో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...