తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం బారులు తీరారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం, గోవింద రాజ సత్ర సముదాయాల వద్ద...
హైదరాబాద్ వాసులకు ముఖ్య సూచన. హైదరాబాద్, సికింద్రాబాద్ నగర పరిధిలోని 20 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దూ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ పనుల కారణంగా కొన్ని...
తెలంగాణలో విఆర్వో వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. వీఆర్వోల సర్దుబాటు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం...
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 11న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం...
ఫిరోజ్పుర్:-పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జరగాల్సిన ప్రధాని మోదీ సభ అర్ధాంతరంగా రద్దయ్యింది. భద్రతా లోపల కారణంగా ప్రధాని పర్యటన రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
పంజాబ్లోని అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా ప్రధాని మోదీని...
పార్లమెంట్లో కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్. పంటలకు కనీస...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...