Secunderabad | సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో భారీ చోరీ

-

ఇవాళ ఉదయం సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)​లో భారీ చోరీ జరిగింది. వందేభారత్ రైలు ఎక్కుతున్న ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. ఆ బ్యాగులో 10 తులాల బంగారంతో పాటు రూ.60లక్షలు విలువ చేసే రెండు వజ్రాలు ఉన్నాయని మహిళ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. విలువైన వస్తువులు పెట్టుకుని ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు.

- Advertisement -
Read Also:
1. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ సంచలన వ్యాఖ్యలు
2. సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గిన మహేశ్ బాబు!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...