శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

-

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల‌ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారంతో బయటకు వచ్చిన కేటుగాళ్లను ఎంట్రన్స్ వద్ద అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నలుగురు నిందితుల అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

- Advertisement -
Read Also: విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన విద్యార్థి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పింఛన్ల పంపిణీపై కీలక సూచనలు చేసిన అధికారులు..

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్ల(NTR Bharosa...

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...