టెన్త్ పేపర్ లీక్ కేసులో MLA ఈటలకు షాక్!

-

తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్‌ తగిలింది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Eatala Rajender)కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం సాయంత్రం 6 గంటలు లేదా? శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, విచారణకు హాజరు కావడంపై ఈటల రాజేందర్ లీగల్ ఓపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రధాని మోడీ(Modi) తెలంగాణ పర్యటన నేపథ్యంలో బండి సంజయ్(Bandi Sanjay) బెయిల్‌పై టెన్షన్ నెలకొనగా.. ఈ క్రమంలో ఈటలకూ పోలీసులు నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

- Advertisement -
Read Also: ‘బండి సంజయ్ చేసింది ఘోరమైన తప్పిదం’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...