కొండగట్టు ప్రజలకు గుడ్ న్యూస్.. కేసీఆర్ బంపరాఫర్

-

KCR Visits Kondagattu Temple: దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించగా.. అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. మొత్తంగా రూ.600 కోట్లతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ ఉదయం కొండగట్టుకు చేరుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కాగా కొండగట్టు అభివృద్ధి జరిగితే స్థానిక ప్రజలకు జీవనోపాధి పెరగడంతోపాటు, అక్కడి భూములకు విలువ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...