Munugode Bypoll: కారులో రూ.20 లక్షలు నగదు స్వాధీనం

-

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తుండగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు ఓ కారును తనిఖీ చేస్తుండగా.. కారులో సుమారుగా రూ.20లక్షలు నగదును గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మునుగోడు (Munugode) నియోజకవర్గ వ్యాప్తంగా 16 చెక్‌ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read also: వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...