Nagole Flyover: కేటీఆర్ చేతుల మీదుగా నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

-

Nagole Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి, రవాణా వ్యవస్థను పటిష్టం చేసెందుకు మంత్రి కేటీఆర్‌ నేడు నాగోల్ ఫ్లై ఓవర్‌‌ని ప్రారంభించనున్నారు. 143.58 కోట్ల రూపాయలతో జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నాగోల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది.ఈ ఫ్లైఓవర్‌ 990 మీటర్ల పొడవుతో 6 దిశలతో నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ రవాణా సౌకర్యం కలిగి ఉంటుంది. 

- Advertisement -

కేటీఆర్ ట్వీట్: ‘‘హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ( Nagole Flyover) నేటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Read also: కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...