TSPSC పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

-

TSPSC paper leak | టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ నిర్ణయం తీసుకుంది. వీరు రాజశేఖర్ నుంచి పేపర్ తీసుకుని పరీక్ష రాశారని భావిస్తోంది. గ్రూప్-1 పరీక్షలో 103 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది. TSPSCకి చెందిన 20 మంది ఉద్యోగులు పరీక్ష రాయగా.. 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఇద్దరికి 100కుపైగా మార్కులొచ్చాయి.

- Advertisement -
Read Also: కిషన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Telangana Governor: తెలంగాణ కొత్త గవర్నర్‌ ఎవరంటే..?

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి...

రూ.100కోట్లు చేర్చడంలో కవితదే కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన..

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక...