బండి సంజయ్ తో భేటీ కానున్న తరుణ్ చుగ్

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్(Tarun Chug) బండి సంజయ్(Bandi Sanjay) తో భేటీ కానున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుండి కరీంనగర్ కు బయలుదేరారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కరీంనగర్ చేరుకుని బండి సంజయ్ కు సంఘీభావం తెలుపనున్నారు తరుణ్ చుగ్. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశం తర్వాత బండి సంజయ్, తరుణ్ చుగ్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 7 గంటలకు బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.

- Advertisement -
Read Also: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...