Bandi Sanjay |సీఎం కేసీఆర్‌పై మరోసారి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయకపోవటంతో కిసాన్‌ సమ్మాన్‌ నిధులను బ్యాంకులు రైతులకు ఇవ్వట్లేదని ఆరోపించారు.

- Advertisement -

ఉపాధి నిధుల మళ్లింపుపై కేంద్రం లేఖ రాస్తే జవాబు ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్ముకుంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లిని చంపి ఫొటోకు దండేసే విధంగా కేసీఆర్(KCR) వ్యవహరిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తున్నామని చెబుతూనే.. జయంతి, వర్ధంతులకు హాజరుకాకుండా అవమానిస్తున్నాడని మండిపడ్డారు. కేవలం రాజకీయంగా లబ్ధిపొందేందుకే కేసీఆర్‌ అంబేద్కర్‌ను వాడుకుంటున్నాడని అన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...