Telangana police: తెలంగాణ పోలీస్ శుభవార్త..మహిళల కోసం..?

-

Telangana police good news for women and children: రాష్ట్రంలో మహిళలు, పిల్లలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రణాళికను రూపొందించి ఆచరణలోకి తీసుకువచ్చింది. ఇంటి గ్రేటెడ్ సపోర్టు సెంటర్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్ (భరోసా) కేంద్రానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తుంది. అర ఎకరం స్థల విస్తీర్ణంలో ఈ భరోసా భవానాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంబంధిత శాఖ మంత్రులతో కలిసి వారంరోజుల్లో భూమి పూజ చేయనున్నాట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘వరంగల్, రంగంపేటలో రూ.2.50 కోట్లతో ఈ భరోసా భవనం నిర్మాణం చేపట్టనున్నారు. లైంగిక దాడి, పొక్సో చట్టం పరిధిలోకి వచ్చే బాధితులకు సత్వర స్వాంతన, సహాయం అందించడానికి ఈ భరోసా సెంటర్లు ఉపయోగపడతాయి.’’ అని తెలంగాణ పోలీసులు (Telangana police) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...