TRS Mlas Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్..?

-

TRS Mlas Purchase Case in New Twist: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. హాజరు కాకపోవడంతో సిట్ ముగ్గురికీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ శ్రీనివాస్‌ను విచారించిన అధికారులు ఈ రోజు మరోమారు సిట్ అధికారులు విచారించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...