TRS Mlas Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్..?

-

TRS Mlas Purchase Case in New Twist: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ముగ్గురు సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. హాజరు కాకపోవడంతో సిట్ ముగ్గురికీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కాగా.. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ శ్రీనివాస్‌ను విచారించిన అధికారులు ఈ రోజు మరోమారు సిట్ అధికారులు విచారించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...