వీఆర్ఏలకు తెలంగాణ సర్కార్ శుభవార్త

-

నూతన సచివాలయంలో మొదటిసారి కేబినెట్ భేటీ(TS Cabinet) నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వీఆర్ఏలకు శుభవార్త చెప్పారు. వారిని రెగ్యూలరైజ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వీఆర్ఏలను వివిధ విభాగాల్లో సర్దుబాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇందుకోసం త్వరలోనే విధివిధాలు ప్రకటిస్తామని తెలిపారు. కాగా, గత కొన్నిరోజులుగా తమను రెగ్యూలరైజ్ చేయాలని వీఆర్ఏలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన సచివాలయంలో మొదటిసారి భేటీ అయిన కేబినెట్ వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...