దుమ్ముదులిపేసిన ఆటగాళ్లు – సన్రైజర్స్ చేతిలో ఢిల్లీ చిత్తు

-

ఈ మధ్య జరిగిన మ్యాచుల్లో అద్బుత ఇన్నింగ్స్ అంటే ఈరోజు జరిగిన హైదరాబాద్ మ్యాచ్ అనే చెప్పాలి, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మెరిసింది.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో బాయ్స్ అదరగొట్టారు, ఆటగాళ్ల మెరపు వేగంతో బౌండరీలు బాదారు.

- Advertisement -

బౌలర్లకి చుక్కలు చూపించారు, యువ స్పిన్నర్ రషీద్ ఖాన్- సందీప్ శర్మ ధాటికి ఢిల్లీ 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో సన్రైజర్స్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ టీమ్ అభిమానులు ఆనందలో ఉన్నారు.

డేవిడ్ వార్నర్ 66- 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు, వృద్ధిమాన్ సాహా87 -45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు
ఆడి కుర్రాళ్లు ఇరగదీశారు అనిపించారు. బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...