కోహ్లీకి భారీ జరిమానా…

-

కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీఎల్ యాజమాన్యం భారీ జరిమానా విధించింది…. కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఒవర్ రేట్ కు కారణమయ్యాడనే ఉద్దేశంతంతో కోహ్లీకి ఏకంగా ఐపీఎల్ యాజమాన్యం 12 లక్షలు జరిమానా విధించింది…

- Advertisement -

ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది… రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోర ఎటమిని చవిచూసింది… ఈ మ్యాచ్ లో కోహ్లీ కూ విఫలం అయ్యాడు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం...