Lokesh Yuvagalam |పాదయాత్రలో లోకేష్ సెన్సేషన్.. అనూహ్యంగా అభ్యర్థుల ప్రకటన!

-

Lokesh Yuvagalam |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనూహ్యంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే పలువురు టీడీపీ అభ్యర్థులకు ప్రకటించారు. పుంగ‌నూరులో చ‌ల్లా బాబు, చంద్రగిరిలో పులివ‌ర్తి నాని పోటీ చేస్తార‌ని వీరిని ఆశీర్వదించాలని కోరడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ అందరికంటే ముందే లోకేష్(Lokesh) అభ్యర్థులను ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. కాగా, రానున్న ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే ల‌క్ష్యంగా అభ్యర్థుల ఎంపిక‌ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో పాదయాత్రలో పార్టీ ఇంకా పుంజుకోవాల్సిన పరిస్థితి ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి, టీడీపీ దూకుడు పెంచింది.

- Advertisement -
Read Also: ఎన్టీఆర్‌ను తలుచుకొని రామ్ చరణ్ ఎమోషనల్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan: రేవంత్ రెడ్డిపై YS జగన్ తీవ్ర ఆరోపణలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం...

Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం...