కేసీఆర్ కి గుణపాఠం చెప్పిన టీచర్స్: బండి సంజయ్

-

బీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. పిల్లలకు పాఠాలు చెప్పాలన్న.. కేసీఆర్ కి గుణపాఠాలు చెప్పాలన్న అది టీచర్స్ వల్లే సాధ్యమని వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రభుత్వపై ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలే నిదర్శనం అని అన్నారు. 317 జీవో పేరుతో వారి జీవితాలను సీఎం కేసీఆర్ సర్వనాశనం చేసారని ఆరోపించారు. 317 జీవో, డిఏ పై బీజేపీ విశ్రమించకుండా పోరాటం చేసిందని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, టీచర్స్ లకు బండి సంజయ్ అభినందనలు తెలిపారు.

- Advertisement -
Read Also: రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ.. బీజేపీ వైపు నిలిచిన టీచర్స్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...