కుడి భుజం నొప్పితో నారా లోకేశ్‌కు స్కానింగ్

-

గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నంద్యాలలోని ఓ MRI సెంటర్‌లో ఆయన కుడి భుజానికి వైద్యులు స్కానింగ్‌ చేశారు. అనంతపురం కదిరి నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయన కుడి భుజానికి గాయమైంది. ఫిజియోథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. అయితే 50 రోజులైనా నొప్పి తగ్గకపోవడంతో MRI స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. కాగా నేటితో 103వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది.

- Advertisement -
Read Also: నాకు అలాంటి భర్తే కావాలి – హీరోయిన్ కృతి శెట్టి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...