Drugs caught in chittore: చిత్తూరులో డ్రగ్స్ కలకలం రేగింది. సూడాన్ దేశస్థుడితో కలిపి.. మరో ఐదుగురు డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరులోని ఇరువారం జంక్షన్ వద్ద బాలత్రిపుర...
Paster arrest in anakapalli: అతడో పాస్టర్.. చర్చికి వచ్చే వారంతా అతడిని ఓ దైవ దూతగా ఆరాధించేవారు. కానీ ఆ పాస్టర్ వక్ర బుద్ధితో.. చర్చికి వచ్చే మహిళలను, ఆర్థిక ఇబ్బందుల్లో...
CM YS Jagan Review Meeting Agriculture and grain Collection: వ్యవసాయం, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, అనుబంధ...
Pawan visakha tour effect ap police department suspends Acp Mohan Rao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్లో చోటు చేసుకున్న ఉద్రిక్త...
Anantapur murder mystery Chased by police: రోడ్డుకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో.. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ దారుణ ఘటన అనంతపురంలో జరిగింది. అక్టోబర్ 28న సీసీ సురేష్...
Students Arrest in brutally attack on another student at Bhimavaram incident: ఓ విద్యార్థిని గదిలో.. కర్రలతో కొడుతూ దారుణంగా హింసించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి...
Minister Roja fires on chandrababu and pawan: టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్...
TTD Releases white paper on srivari properties: శ్రీవారి ఫిక్సడ్ డిపాజిట్లపై పలు ఆరోపణలు గుప్పుమంటున్న వేళ.. టీటీడీ శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది. మెుత్తం 24 జాతీయ బ్యాంకుల్లో...
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో(Tirumala) భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. గురువారం ఉదయం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు...
ఎస్సీ వర్గీకరణపై(SC Classification) తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వీలైనంత త్వరగా వర్గీకరణ అమలు చేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత...
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao) గురువారం ఒకే వేదికను పంచుకున్నారు....
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలను గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ను(Cadaver Dogs) తీసుకొచ్చారు అధికారులు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో వీటిని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎస్ఎల్బీసీకి చేరుకుంటేనే...
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar) లండన్ పర్యటనలో భారీగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన కారులో బయలుదేరుతుండగా ఒక ఖలిస్తానీ ఉగ్రవాది దాడికి...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలు దాస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రమాదం గురించి ముందుగానే...