Maha Padayatra: ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కోర్టు అనుమతించిన...
Sailajanath: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఏపీ ప్రజలల్లో మార్పు కనిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటివల అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు...
Cyclone Sitrang: ఆంద్రప్రదేశ్ వైపు సిత్రాంగ్ తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోండగా.. నేడు అండమాన్ తీరంలో మరింత బలపడే అవకాశం ఉందని.. క్రమంగా వాయుగుండంగా మారుతోందని, అనంతరం సిత్రాంగ్ తుఫాన్ (Cyclone...
Amaravathi:అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో అమరావతి (Amaravathi)రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని రైతులకు పోలీసులు స్పష్టం చేశారు. కోర్టు ఆదేశల...
YS Sharmila: వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది. సునీతకు...
Kodali Nani: పులికి.. పిల్లికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు నారా లోకేష్ అంటు మాజీ మంత్రి కొడలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పిల్లి కాదు.. పులి...
Rahul Gandhi: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ముగిసింది. నేడు కర్ణాటకలోకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. ట్విట్టర్లో ఓ వీడియో షేర్...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...