ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు(Summer Holidays) ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. దాదాపు 50రోజుల పాటు పాఠశాలలు మూతపడనున్నాయి. జూన్ 12 తిరిగి తెరుచుకోనున్నాయి....
ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి(YS Sunitha) పిలుపునిచ్చారు. వైసీపీ పునాదులు తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిసి...
YS Sharmila | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్(Buddha Prasad), నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఇద్దరు నేతలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో...
ఏపీ సీఎం జగన్(YS Jagan) అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐ అధికారులను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం...
అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను(9 Guarantees) అమలు చేస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం 9...
మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు తొలి విడత ప్రచారం చేయనున్నారు. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేశారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...