వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena) పోటీ చేసే తొలి రెండు అసెంబ్లీ స్థానాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు...
మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
"భారత...
గణంతత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను(Padma Awards 2024) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషన్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య...
వైఎస్సార్ కుటుంబాన్ని సీఎం జగన్ చీల్చారంటూ ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబం...
ఎన్నికల వేళ జనసేన పార్టీ(Janasena Party)కి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జనసేన పార్టీ కార్యాలయం...
ఎన్నికల వేళ జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరగా.. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ...
ఏపీ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) రాజీనామా ఆమోదం ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. ఆయన మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలకు మూడు నెలలు ముందు...
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి అని డిసైడ్ అయ్యానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని వెల్లడించారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...