ఆన్లైన్ కార్డు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతేడాది మార్చిలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది....
పోటీని దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల కోసం వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే వీటిని ఐఓఎస్, ఆండ్రాయిస్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. వాట్సాప్లో అత్యంత ఆదరణ పొందిన ఫీచర్ వాయిస్...
యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ట్విట్టర్ అద్భుతమైన ఫీచర్స్ను యూజర్లకు పరిచయం చేసింది. అందులో భాగంగా ట్విట్టర్ ఈ ఏడాదిలో ఎన్నో ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఈ 2021 ఏడాదిలో ఎలాంటి...
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్స్టార్ కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కొత్తగా నెలవారీ మొబైల్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.49 సబ్స్క్రిప్షన్తో ఎంపిక చేసిన యూజర్స్కు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో...
భారత్లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. బుల్లెట్ బైక్ ఎక్కి షికార్లు కొట్టాలని చాలామంది యువత ఇష్టపడతారు. అందుకు తగినట్లుగానే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ను సెప్టెంబర్లో...
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి నగదు డిపాజిట్ చేసినా.. విత్ డ్రా చేసినా రుసుము చెల్లించాలి. ఈ మేరకు నిబంధనలను సవరించింది ఐపీపీబీ.
ఈ...
భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలైన తర్వాత యూపీఐ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయాయి. యూపీతో క్షణాల్లో నగదు బదిలీ చేసుకునే సౌకర్యం ఉండటంతో ఫోన్పే, గూగుల్పే వంటి యాప్స్కు విపరీతమైన...
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే కస్టమర్లకు జీరో బ్యాలెన్స్, జన్ధన్, సేవింగ్స్, కరెంటు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...