ఇప్పటికే మార్కెట్లో రోజురోజుకు కొత్త కొత్త స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ రిలీజ్ చేసింది పోకో ఇండియా. పోకో ఇండియా అదిరిపోయే ఫీచర్స్తో మరో...
మల్లెపూలు బాగా ప్రియం అయిపోయాయి. రికార్డ్ స్థాయిలో ధర పెరగడంతో మూరె మల్లెపూలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. తాజాగా మధురైలో కేజీ మల్లెపూల ధర రూ.3 వేలు దాటింది. అంతేకాదు ఈ...
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతమైన డెవలప్ మెంట్స్ తో రూపుదిద్దుకున్న హెచ్ఎండిఎ అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ గురించి మనమివాళ రియల్ ఎస్టేట్ టివిలో తెలుసుకోబోతున్నారు....
ప్రైవేట్ రంగ బ్యాంకు RBL బ్యాంక్ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంక్ పొదుపు ఖాతా వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం కొత్త రేట్లు సెప్టెంబర్ 5, 2022 నుండి...
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
నగలకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది....
ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే మన అవసరాల కోసం ఫోన్ లు యాప్ లు వాడుతుంటాం. అందులో గూగుల్ క్రోమ్ ఒకటి. మనకు కావలసిన సమాచారాన్ని ఇందులో నుండి...
మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...
లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను(Congress Manifesto) విడుదల చేసింది. 'ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు' పేరుతో దీనిని రూపొందించింది. రాష్ర్ట...