కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులపై విధించిన సీట్ల పరిమితిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంగళవారం ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అక్టోబర్ 18 నుంచి..ఇది అమల్లోకి...
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు ప్రతిష్ఠాత్మక సీకే ప్రహ్లాద్ 'గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్షిప్' అవార్డు వరించింది. కర్బన ఉద్గార రహిత కంపెనీగా మైక్రోసాఫ్ట్ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి గాను అదే సంస్థకు చెందిన...
ఇన్స్టాగ్రామ్ను యువతకు సురక్షిత ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ యాజమాన్యం నూతన ఫీచర్స్ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. హాని కలిగించే కంటెంట్కు దూరంగా ఉండే విధంగా ఎంచుకునే వెసులుబాటును యూజర్కు కల్పించనుంది. ప్లాట్ఫామ్ నుంచి...
బంగారం ధర పరుగులు పెడుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల చూపిస్తోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్దితులు కూడా ప్రధాన...
దేశంలో వంట నూనెల ధరల మంటకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితిలు విధిస్తున్నట్లు తెలిపింది. దీనితో త్వరలోనే ధరలు...
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డీ. ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్లు..ఎకనామిక్స్ నోబెల్ అవార్డును గెలుచుకున్నారు. డేవిడ్ కార్డ్కు సగం...
ఐఫోన్ కొనడం చాలా మంది మధ్య తరగతి వ్యక్తులకు ఓ కల. అలాంటిది ఖరీదైన యాపిల్ ఫోన్ను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే..తీరా అది వచ్చాక అందులో ఐఫోన్ లేకపోతే..? ఇలాంటి అనుభవమే సిమ్రన్పాల్...
కొత్త ఫీచర్లతో ఎప్పుటికప్పుడు అప్డేట్గా ఉండే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. వినియోగాదారుల ప్రైవసీకి సంబంధించి మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు 'ప్రొఫైల్ ఫొటో ప్రైవసీ సెట్టింగ్'లో వాట్సాప్ మార్పులు తీసుకొస్తున్నట్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...