Hyderabad |కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ కానిస్టేబుల్. వనస్థలిపురం గౌతమినగర్ నివాసి రాజ్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్. హైకోర్టు నాలుగో గేట్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని భార్య శోభ. కొన్ని...
ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్(IPL Betting) ముఠా రెచ్చిపోతోంది. భారీగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. ఇదే తరహాలో నగర నడిబొడ్డున భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను...
Nizamabad |తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు(Inter Results) మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. పరీక్షా ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికి మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబ...
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.200కోసం కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్కుమార్ ఈనెల 3న విశాఖ నుంచి...
అమెరికా(America)లోని టెక్సాస్లో సైకో జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం చెందారు. మృతురాలు తాటికొండ ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు. సైకోల కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు ఎఫ్బీఐ నిర్ధారించింది. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి...
కేరళ(Kerala)లోని మలప్పురం జిల్లాలో జరిగిన ఘోర పడవ ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 11మంది ఒకే కుటుంబానికి చెందిన...
లోన్ యాప్(Loan App) నిర్వాహకులు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వీరి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఈ వేధింపుల బారినపడి...
పదో తరగతి ఫలితాలు ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అయితే పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...