క్రైమ్

భార్యను కిరాతకంగా చంపిన కానిస్టేబుల్

Hyderabad |కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ కానిస్టేబుల్. వనస్థలిపురం గౌతమినగర్ నివాసి రాజ్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్. హైకోర్టు నాలుగో గేట్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని భార్య శోభ. కొన్ని...

IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్(IPL Betting) ముఠా రెచ్చిపోతోంది. భారీగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. ఇదే తరహాలో నగర నడిబొడ్డున భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను...

ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఆర్మూర్ లో విద్యార్థి ఆత్మహత్య

Nizamabad |తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు(Inter Results) మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. పరీక్షా ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికి మనస్థాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబ...
- Advertisement -

Srikakulam |కేవలం రూ.200కోసం యువకుడిని చంపేశారు

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.200కోసం కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్‌కుమార్‌ ఈనెల 3న విశాఖ నుంచి...

America |అమెరికా కాల్పుల ఘటనలో తెలంగాణ యువతి దుర్మరణం

అమెరికా(America)లోని టెక్సాస్‌లో సైకో జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం చెందారు. మృతురాలు తాటికొండ ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు. సైకోల కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు ఎఫ్‌బీఐ నిర్ధారించింది. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి...

Kerala |కేరళ బోటు ప్రమాదంలో తీవ్ర విషాదం.. 22కు పెరిగిన మృతుల సంఖ్య

కేరళ(Kerala)లోని మలప్పురం జిల్లాలో జరిగిన ఘోర పడవ ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 11మంది ఒకే కుటుంబానికి చెందిన...
- Advertisement -

East Godavari |లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

లోన్ యాప్(Loan App) నిర్వాహకులు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వీరి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఈ వేధింపుల బారినపడి...

పదో తరగతి ఫలితాల ఎఫెక్ట్.. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

పదో తరగతి ఫలితాలు ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అయితే పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన...

Latest news

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్, పంది మాంసం, సోయా, గొడ్డు మాంసం వంటి కీలకమైన US వ్యవసాయ ఉత్పత్తుల...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. న‌క్ష‌త్రం గుర్తు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...

PM Modi | MSME లకు ప్రధాని గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా MSME లకు సకాలంలో తక్కువ ఖర్చుతో నిధులు అందుబాటులో ఉండేలా కొత్త క్రెడిట్ డెలివరీ పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం...

KCR | అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ

అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...