ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి సోమవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు సోమవారం 2224 నమోదయ్యాయి. ఆదివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాలలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆంక్షలు సడలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొంతమేరకు సడలించారు. ఆ వివరాలేటో చూద్దాం...
కోవిడ్ పాజిటీవ్...
తెలంగాణలో ఆదివారం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం కేసులు వెయ్యి లోపుకు చేరుకున్నాయి. నిన్నమొన్న వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్న వేళ ఇవాళ కేవలం 748 కేసులు మాత్రమే నమోదు కావడం...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి ఆదివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు ఆదివారం 4250 నమోదయ్యాయి. శనివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. నిన్న...
పండ్లలో రారాజు మామిడి. వేసవి సీజన్ వచ్చింది అంటే ప్రతీ ఒక్కరు మామిడి పండ్లు తినాలి అని కోరికతో ఉంటారు. అయితే షుగర్ సమస్య ఉన్న వారు మామిడి తినడానికి కుదరదు. ఇందులో...
ప్రకృతి మనకు ఎంతో ఇస్తోంది. కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. అనేర రకాల జబ్బులకి ప్రకృతి నుంచి వచ్చిన ఔషదాలే మనం వాడుతున్నాం. అయితే పండ్లు, కూరగాయలు, ఆకులు, బెరడులు,...
దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలకు పైబడిన వాళ్లందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. కోట్లాది మంది వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు. ప్రతీ ఒక్కరికి...
దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో చూస్తే కరోనా భయం వెంటాడుతూనే ఉంది. లక్షల మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. ఏ స్టేట్ చూసినా ఇదే పరిస్దితి. దీంతో బయో వేస్టేజ్ కూడా పెరుగుతోంది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...