కరోనా వస్తే కొందరికి జలుబు జ్వరం దగ్గు గొంతు నొప్పి వస్తున్నాయి ...మరికొందరు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. ఇటీవల చాలా కేసుల్లో ఆక్సిజన్ లేక మరణాలు చూస్తున్నాం.. అయితే ఈ కరోనా...
చాలా మంది ఉదయం సాయంత్రం రోజుకి రెండు మూడుసార్లు నిమ్మరసం తాగుతూ ఉంటారు... ముఖ్యంగా సి విటమిన్ వస్తుంది అలాగే ఇమ్యునిటీ పెరుగుతుంది అని ఆలోచిస్తారు.. అయితే కాలాలతో సంబంధం లేదు ఎప్పుడూ...
చాలా మంది కారం ఫుడ్ స్పైసీగా ఆయిల్ గా ఉన్న ఫుడ్ తీసుకున్న సమయంలో కాస్త మంట అనేది కడుపులో ఉంటుంది.. దీని వల్ల వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కడుపులో మంట...
ఈ మధ్య మనం కూరగాయలు చాలా వరకూ ఒకేసారి కొనుగోలు చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాం, ఇక ఇలా చేయడం వల్ల ప్రతీసారి కూరగాయలకు వెళ్లక్కర్లేదు అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది,...
సమ్మర్ వచ్చింది అంటే కచ్చితంగా అందరూ పుచ్చకాయ తీసుకుంటారు, ఇది బాడీని బాగా కూల్ చేస్తుంది, అంతేకాదు దాహం తగ్గిస్తుంది, ఇది తింటే కడుపు నిండిన భావన వస్తుంది, అంతేకాదు శరీరాన్ని వేడి...
వాము మన అందరి వంటి ఇంటిలో ఉంటుంది పోపుల పెట్టెలో ఉంటుంది... అయితే దీని ఘాటు మాములుగా ఉండదు.. ఇక వాము ప్రతీ వంటకంలో వాడుతూ ఉంటారు... ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో...
చాలా మంది అతిగా గుడ్లు తింటూ ఉంటారు.. అయితే ఇలా ఎక్కువ వద్దు రోజుకి ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి అని డాక్టర్లు చెప్పినా కొందరు పట్టిందే పట్టు అన్నట్లు తీసుకుంటారు......
మనం నిత్యం ఉదయం మాత్రమే బ్రష్ చేస్తాం, అయితే కొందర రెండు పూట్ల చేస్తారు మరికొందరు నోటిలో ఏదైనా ఆహారం తింటే వెంటనే బ్రష్ పేస్ట్ పట్టుకుని పళ్లు తోమేస్తారు, అసలు వైద్యులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...