వేసవి కాలం వచ్చిందంటే చాలు విపరీతమైన చెమట పొక్కుల బెడద.... ఈ చెమట పొక్కులు చిరాగ్గా అనిపిస్తుంది... అయితే వాటినుంచి బయటపడటానికి చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఇలా చేసి చూడండి...
చెమట పొక్కులు విపరీతంగా వేధించినప్పుడు...
వేసవి కాలంలో ఎక్కువగా చర్మం కమిలిపోతుంటుంది.. చాలా మంది స్త్రీలు ముఖంపై చర్మం కమిలిపోయిందే అని బాధపడుతుంటారు... తిరిగి తమ తమ చర్మం కాంతి వంతంగా మార్చేందుకు కెమికల్స్ తో కూడి క్రీమ్స్...
ప్రస్తుత కాలంలో అన్ని కల్తీనే.. తినేతిండి దగ్గర నుంచి అన్ని కల్తీ వస్తువులే కనిసిస్తున్నాయి... దీంతో కల్తీ వస్తువులు ఏవో ఒరిజినల్ వస్తువులు ఏవో కనిపెట్టలేని పరిస్థితి... అయితే ఈ ప్రపంచంలో ఒక్క...
చాలా మంది మెంతులను తినేందుకు ఇష్టపడరు ఎందుకంటే అవి కాస్త చేదుగా ఉంటాయి... మెంతుకూరతోచేసిన పప్పును తింటారు... అయితే వీటిని తరుచు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.... మెంతులను బాలింతలు...
ఈ నవీన యుగంలో ప్రతీ ఒక్కరు పిజ్జాలకు బర్గర్లకు అలవాటు పడి చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటలకు దూరమవుతున్నారు... కొంత మందికి చిరు ధాన్యాలు అంటే కూడా ఏంటో తెలియదు...
కాలం మారేకొద్ది...
గతంలో ఏ ఇంట చూసినా పప్పు ఉండేది... అప్పట్లో పప్పు కామన్ ఫుడ్.... కానీ కాలం మారేకొద్ది మనుషులు రెడిమెడ్ ఫుడ్ లకు అలవాటుపడి పప్పుతో చేసిన వంటను తినడం తగ్గించారు...
పప్పుతో రకరకాల...
మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా... అయితే వాటితో పాటు అవేసి గింజలను కూడా తరుచుగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు...
చాలా మంది అవెసి గింజలు తినేందుకు ఇష్టపడరు......అయితే...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...