మనిషి ఆరోగ్యం బాగుండాలంటే కేవలం తీసుకునే ఆహారం, వ్యాయామమే కాకుండా మంచి నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాలు కావడంతో చాలామంది ఎక్కువసేపు నిద్రపోవడం లేరు....
సాధారణంగా అందరు అన్నం తిన్న వెంటనే నీరు తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల అనేక ఏం జరుగుతుందో తెలిస్తే మళ్ళీ జీవితంలో అన్నం తిన్న వెంటనే నీరు తాగరు. ఇంతకీ ఏం...
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ఈ మహమ్మారి పీడ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ మళ్ళి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది....
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని...
కాలాలకు అతీతంగా దొరికే పండ్లను తింటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా వేసవిలో మామిడిపండ్లు ఎప్పుడెప్పుడా వస్తాయని అందరు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. మామిడి పండ్లను పరిమిత స్థాయిలో తినడం వల్ల అద్భుతమైన...
ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి, పనిభారం కారణంగా మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల మందులు వాడడం వల్ల...
సాధారణంగా అందరికి అప్పుడప్పుడు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వచ్చి అనేక ఇబ్బందులు పడుతుంటారు. మనం చాలా సేపు ఒకే భంగిమలో చేతులు లేదా కాళ్లను కదిలించకుండా అలాగే కూర్చుని లేదా నిలుచుని ఉండడం...
ఈ సృష్టిలో ఆరోగ్యంగా ఉండాలని ఎవరుమాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక డబ్బులు ఖర్చు చేసి వివిధ రకాల మందులు వాడడంతో పాటు..అనేక రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం. కానీ ఆశించిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...