మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్లాపులలో ఉన్నారు. గతంలో వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కలెక్షన్లు పరంగా తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న చిత్రం 'ధమాకా' పైనే...
టాలీవుడ్ రౌడీ హీరో, అర్జున్ రెడ్డితో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. మరోవైపు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే...
రౌడీహీరో విజయ్దేవరకొండ నటించిన తాజా చిత్రం 'లైగర్'. భారీ అంచనాలతో గురువారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయింది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా...
డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా నిన్న ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్...
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సావన్ కుమార్ టక్ మృతి చెందారు. బుధవారం ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్చామని చెప్పారు. గురువారం సాయంత్రం 4:15 గంటలకు...
నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కించిన సినిమా కార్తికేయ-2. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ రాగా దీనిని సీక్వెల్ గా కార్తికేయ-2ను తీశారు. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన...
డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు (ఆగస్ట్ 25న) పాన్ ఇండియా లెవల్...
డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న మూవీ లైగర్. అనన్య పాండే కథానాయికగా..నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక్...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...
తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.....