మంత్రి కేటీఆర్పై వరంగల్ కాంగ్రెస్ కీలక నేత కొండా మురళి(Konda Murali) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్(KTR) వరంగల్లో కంపెనీలు పెడుతున్నానంటూ కొరియా నుంచి హెలికాప్టర్లు పట్టుకొచ్చాడు.....
ఎంపీ నిధులు తానే వాడుకున్నాడని ఆ నిధులతోనే ఇల్లు, కుమారుడి పెళ్లి చేశాడని వస్తున్న వార్తలపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు(Soyam Bapu Rao) స్పందించారు. ఈ క్రమంలో సొంత పార్టీ...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా(AP Voter...
ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే వైసీపీ మళ్లీ గెలవకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. విశాఖలో అక్రమాలకు భయపడి.. రాష్ట్రంలో ఉండలేమని అధికార ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MP MVV Satyanarayana) తన ఆఫీసును...
వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను కొల్లగొడుతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు. ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ.. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
రాజకీయాల్లోకి రాకముందే తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని జనసేన అధినతే పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్ర(Varahi Yatra) సందర్భంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని పార్టీ నేతలతో...
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) ఘాటు వివమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు....
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. ఇప్పటికే 30 నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ నిర్ణయించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్(Congress)...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...