గన్నవరంలో రాజకీయం మరింత హీట్ పుట్టిస్తోంది.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన వంశీ ఇక త్వరలో రాజకీయంగా వైసీపీలో చేరనున్నారు.. ఇక ఆ పార్టీలో ఉన్న యార్లగడ్డ దీనిపై ఎలా స్పందిస్తారు...
కేసీఆర్ కుటుంబంలో కొత్తగా కేహెచ్ఆర్ అనే మాట వినిపిస్తోంది... ఏంది కేటీఆర్ కేసీఆర్ ఉండగా కొత్తగా కేహెచ్ ఆర్ ఏంది అని అనుకుంట్రా, అవును ఇప్పుడు మూడో తరం కూడా కేసీఆర్ కుటుంబంలో...
ఏ కాలానికి ఆ గొడుగు పట్టాలి అంటారు ఇప్పుడు అలాంటి పరిస్దితి వచ్చింది వేసవి వస్తే ఆ ఎండ తట్టుకోలేము, వర్షా కాలంలో వర్షాలు ముంచెత్తుతాయి. నాలాలు పొంగిపొర్లుతాయి. ఇక శీతాకాలం వచ్చింది...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదిరిపోయేలా కొన్ని పనులు చేస్తాడు అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ఆయన పిలుపునిస్తే జనసైనికులు లక్షలాది మంది వస్తారు.. తాజాగా భవన నిర్మాణ కార్మికులు కోసం ఇసుక లభ్యత...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులకు భయపడి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్దమయ్యారని..... గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి...
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త పిలుపు వినిపిస్తోంది.. సైకిల్ పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పార్టీని లోకేష్ ముందుకు నడిపించలేడు అంటున్నారు కొందరు...
ప్రస్తుతం గన్నవరం రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే...ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు... దీంతో యార్లగడ్డ...
ఇటీవల టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన వ్యవహారం కొద్దికాలంగా చర్చనీశంగా మారింది... రాజీనామా చేసిన తర్వాత తాను వైసీపీతో కలిసి పని చేస్తానని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...