వైసీపీలోకి వలసలు కొనసాగే సమయం ఆసన్నమైంది అంటున్నారు కొందరు నాయకులు .. ఎందుకు అంటే ఎన్నికల ముందు సీట్లు టిక్కెట్లు కోసం వైసీపీలోకి నేతలు జంప్ చేశారు.. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున...
తెలుగుదేశం పార్టీకి తాజాగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. ఈసారి ఎలాంటి సర్వేలు చూస్తున్నా టీడీపీకి ఎక్కువ సీట్లు రావు అని...
తెలుగుదేశం పార్టీకి ఈసారి గత ఎన్నికల్లో కంటే రాయలసీమలో మరిన్ని తక్కువ స్ధానాలు వస్తాయి అని చెబుతున్నాయి ఏ సర్వేలు అయినా, అందుకే ఇక్కడ ఈసారి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కూడా పలు...
మొత్తానికి ఎవరు ఎలాంటి సర్వేలు చెప్పినా ఓపక్క ఉండవల్లి లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు, అలాగే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎవరికి ఎలా వస్తాయి అని...
ఏపీలో రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.. తాజాగా సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ నేత కేవీపీ బహిరంగ లేఖరాశారు.. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అయింది.. బాబు వైఖరి వల్ల పోలవరం విషయంలో ఏపీకీ...
అవును గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి ..అలాగే ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు నాయకులు. కాని...
ఏపీలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి.. అయితే ఇక ఫలితాలు అధికారికంగా చెప్పాలి అంతే, ఏపీలో జగన్ సీఎం అయిపోయారు అని అంటున్నారు కొందరు.. ముఖ్యంగా జగన్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు కుటుంబంతో కలిసి ఫారెన్ టూర్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...