హైదరాబాద్ లో అమీర్ పేట్ - ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఇప్పటికే ప్రారంభించిన మియాపూర్-నాగోల్ మార్గంతో రవాణా సౌకర్యం సులభతరమైంది.దీంతో మెట్రో అధికారులు అమీర్ పేట నుంచి...
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీ లో జంపింగ్ చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో...
నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో...
తెలంగాణలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన నేపధ్యములో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. బండ్ల గణేష్ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో మంచి...
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు...
తెలంగాణ లో అసెంబ్లీ రద్దు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో... టీకాంగ్రెస్ కూడా ముందస్తుకు సమాయత్తమవుతోంది అని తెలుస్తుంది . టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...
2019 ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి.రోజుకో మలుపుతో ఎవరికీ అంతుచిక్కని విధంగా ముందుకు సాగుతుంది ఏపీ రాజకీయం . ఎన్నికలు దగ్గర పడడం తో పార్టీ...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...