రాజకీయం

Somu Veerraju: ఏపీకి కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిపివేస్తాం?

Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. కేంద్రం...

Bhumana Karunakar Reddy: తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన

Bhumana Karunakar Reddy: సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు. రాజధాని...

TRS: ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి భద్రత పెంచిన ప్రభుత్వం

TRS: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బట్టబయలు చేసిన ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ (TRS) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ హోంశాఖ...
- Advertisement -

Poonam Kaur: రాహుల్‌ యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్

Poonam Kaur: దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో యాత్ర తెలంగాణలో జరుగుతుంది. ప్రస్తుతం 52వ రోజు ఈ యాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు రాహుల్‌ యాత్రలో సినీ నటి...

Vishnuvardhan Reddy: వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి

Vishnuvardhan Reddy: రాష్ట్రంలో కుటుంబ పాలన సాగించే వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలని, అభివృద్దే అజెండాగా పాలనను సాగించే బీజేపీ, జనసేనను ప్రజలు ఆశీర్వదించాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్...

Nagoba festival :ఆదివాసీ ఆడపడుచుగా నాగోబా జాతరకు రండి

Nagoba festival: దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా జరుపుకునే నాగోబా జాతరకు తప్పకుండా హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎంపీ సోయం బాపురావు ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్మును కలిసిన...
- Advertisement -

ycp rebel mp Raghurama: రాజధానికి భూములిచ్చి మోసపోయారు

ycp rebel mp Raghurama:అమరావతి రైతులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ కూడా ఓ వ్యవస్థేనా అంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది...

YS Jagan Mohan Reddy: ఆరోగ్యశ్రీలో 3,255కి వైద్య చికిత్సల పెంపు

YS Jagan Mohan Reddy: ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీతో అందించనున్నట్టు పేర్కొన్నారు....

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...