పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. నందిగ్రామ్ లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది....
బస్సు యాత్రపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ లో బస్సు యాత్ర నిర్వహించాలని అనుకున్నాం..కానీ ఇప్పుడు ఆ యాత్రను వాయిదా వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జనసేనకు ఆదరణ...
డా.బీఆర్ అంబేడ్కర్ నా హీరో అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వెనకబడిన, అణగారిన వర్గాల కోసం ఎప్పుడు పాటు పడుతూనే ఉంటా. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నేను పార్టీని...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆయన కూతురు షర్మిల సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. కుట్రతో చంపారని, ఇప్పుడు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను పులి బిడ్డనని, ఎవరికి...
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలకు సంబంధించిన సేవలు మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్, డ్రైవింగ్ లైసెన్స్...
గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా త్వరలో జీవో జారీ చేస్తామని వెల్లడించారు. కాగా గిరిజనులు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు తెరాసను వీడారు. ఆ నాయకులతోనే నియోజకవర్గ కారకర్తలు నడుస్తున్నారు. ఇక తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా...
నిజాం అరాచక పాలన నుండి విముక్తి లభించి 75 ఏళ్లు అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించే సాహసం చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...