ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు....
ఇప్పుడు అందరి ఇళ్లలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పెరిగిపోయాయి. ఫోన్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్ని కూడా వాడుతున్నాం. అయితే ఒక్కొదానికి ఒక్కో ఛార్జర్ ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలన్నా అవన్నీ కూడా...
మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కాంగ్రెస్ ను కాదనుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక తాజాగా విజయశాంతి మరోసారి అసమ్మతి రాగం వినిపించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై...
కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్ల బ్లాక్ చేసింది. ఈ ఎనిమిది ఛానళ్లలో మన దేశానికి చెందినవి కాగా.. ఒకటి పాకిస్థాన్కు చెందిన...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నలు తీసుకునే 3 లక్షల రూపాయల లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది....
హైదరాబాద్: బీజేవైఎం నేత లడ్డూ యాదవ్ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. కాగా లడ్డూ యాదవ్ ఆగస్టు 15న ఒవైసీపై రెచ్చగొడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ఆయన భద్రతకు సంబంధించి అందిన వేర్వేరు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అరవై ఏళ్ల...
జాతీయ జెండా ఎగరవేయాలన్నా, తీసివేయాలన్న ఎన్నో నియమాలు పాటించాలి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. ఇక నిన్న తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...