తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఈసారి కాస్త ఆలస్యంగా రైతుబంధు ఇవ్వడంపై...
ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. అలాగే పీఎం కిసాన్ యోజన, పీఎం ఫసల్...
మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడాకారులు కోవిడ్ బారిన పడగా..తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కరోనా బారిన పడినట్టు సమాచారం. కాగా ఇప్పటికే మహారాష్ట్ర...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. తాజాగా అగ్నిపథ్ కు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి కూడలిలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు...
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నేత సంజయ్ రౌత్ కు ఎదురు దెబ్బ తగిలింది. భూ కుంభకోణం కేసులో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
అమ్మ ఒడి మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచంలో ఎక్కడికైనా వెల్లి బ్రతికే సత్తా , చదువుతోనే వస్తుందని.. దేశంలో అన్ని...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము నామిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్కార్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 5 నుంచి ఏపీలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...