గత ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా...
ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu) ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో...
సుదీర్ఘ చర్చల అనంతరం వరంగల్ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మారేపల్లి సుధీర్ కుమార్(Marepalli Sudhir Kumar)ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు....
సొంత చిన్నాన్న వివేకానందరెడ్డికే న్యాయం చేయని జగనన్న ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె...
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల 'మేమంతా సిద్ధం' సభలో జాబు కావాలంటే జగన్ రావాలనే వ్యాఖ్యలపై ఆమె...
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఈటీవీ ఛానల్ పేరుతో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఫేక్ పరిశ్రమను వైసీపీ తెరపైకి...
సైకో జగన్ను అధికారం నుంచి దించడానికే మూడు పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. అగ్నికి ఆయువు తోడయినట్లు టీడీపీకి పవన్(Pawan Kalyan) తోడయ్యారని.. తనకు అనుభవం ఉంటే పవన్కు పవర్...
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని సీఎం జగన్(YS Jagan) నిలదీశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. జిత్తులమారి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...