మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీలో టికెట్లు మార్పులు చేర్పులపై ఆయన స్పందించారు. జగన్(YS Jagan) విషయంలో ఉండవల్లి వ్యవహార శైలి...
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చారు....
టీడీపీ ఎన్నారై నేత యశ్ బొద్దులూరి(Yash Bodduluri)ను సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా?...
అభ్యర్థులు ఎంపికపై జనసేన కీలక స్టెప్స్ వేస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15 నుండి 20 నియోజకవర్గాల రివ్యూలు పూర్తి చేశారు. ఉమ్మడి...
తెలంగాణ శాసనసభ(Telangana Assembly)లో అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది....
యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh)ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసించారు. 'యువగళంను దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేశ్కు అభినందనలు. టీడీపీ పోరాటానికి మద్దతుగా...
Jagadish Reddy - Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా సాగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్రంగం స్థితిపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం లెక్కల ప్రకారం.....
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి(INDIA Alliance) వేగంగా పావులు కదుపుతోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 3గంటలకు పైగా జరిగిన సమావేశంలో...
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square OTT)' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న థియేటర్లలో...
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneswari) నామినేషన్ వేశారు. హిందూపురం...
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి...
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్లో చేరేందుకు...
తల్లి విజయమ్మకు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల భావోద్వేగంతో శుభాకాంక్షలు తెలిపారు. "అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...