వైసీపీ ప్రభుత్వం అవినీతిపై ప్రధాని మోదీ(PM Modi)కి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఐదు పేజీల...
ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యాచరణ పై పెదవి విప్పారు. వైఎస్ షర్మిలని కలిసినట్టు చెప్పారు....
వైసీపీలో రోజురోజుకు తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఎమ్మెల్యేల మార్పు అంశం ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించగా.. తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి(MLA Parthasarathy)...
తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నారంటూ టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి(Btech Ravi) సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే తన గన్మన్లను తొలగించారని ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లేదంటే ప్రజాస్వామ్య దేశంలో...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 28న తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో రెండు అంశాలపై బీజేపీ ఫోకస్ పెట్టనుంది. శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడంతోపాటు, పది పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల...
ఎన్నికల వేళ వైసీపీ(YCP)కి షాక్లు మీద షాక్లు తగులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీలో భారీ కుదుపు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...
తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.....