హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగనన్న, అవినాశ్ రెడ్డిని ఓడించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ...
ఎన్నికల సమయంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా...
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి(Killi Krupa Rani) వైసీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా ఎందుకు నియమించారో.. ఎందుకు తొలగించారో...
హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. హీరోయిన్లను బెదిరించానంటున్న కాంగ్రెస్ నేతల ఆరోపణలకు భయపడే వ్యక్తిని...
ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి(YS Sunitha) పిలుపునిచ్చారు. వైసీపీ పునాదులు తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిసి...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్(Buddha Prasad), నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఇద్దరు నేతలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో...
బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) తీవ్రంగా హెచ్చరించారు. బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ...
అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను(9 Guarantees) అమలు చేస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం 9...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...