మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఆయనకు గులాబీ కండువా కప్పి...
పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చేమో కానీ.. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని.. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా తనను విమర్శిస్తున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత...
లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా (YCP MP, MLA Candidates List) ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి ఆ పార్టీ...
తెలంగాణ రాజకీయాల్లో వరుసగా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"పొత్తు ఒప్పందంలో...
ఏపీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలు...
టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సమావేశం కొనసాగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్...
ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ తాజాగా మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్(Kandula Durgesh)ను ప్రకటిస్తూ పార్టీ అధినేత...
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన బహిరంగలేఖ రాశారు.
"ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...