ఏపీ: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టు కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది.. నగర కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజు బదిలీ అయ్యారు. ఈ...
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే...
దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ ధరకే...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో అనర్హులు చేరుకుండా అరికట్టడానికి కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, పెరుగుతున్న మోసాన్ని తనిఖీ చేయడం కోసం కేంద్రం ఇటీవల ఈ...
జిల్లా కలెక్టర్ ఎంత హుందాగా ఉండాలో మనం చెప్పక్కర్లేదు. కానీ ఆయన చెలరేగిపోయారు. వ్యవసాయశాఖ సమీక్షలో భాగంగా అధికారులపై తెలంగాణలోని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కోపంతో ఊగిపోయారు. నేను చెప్పిందే ఫైనల్.. జీవో...
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సమయంలో అభ్యర్థులు చురుకుగా ఓటర్లను కలుస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం రాత్రి 7 గంటలకు తెరపడనుంది. కీలక ప్రచారానికి...
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకాలపై వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా తీసుకొని వారికి ఇకపై రేషన్, పెన్షన్ను నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ...
హైదరాబాద్ మెట్రోలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన నెలలు నిండని పసిబిడ్డను ఎత్తుకొని మెట్రో రైలులో కింద కూర్చోవడం అందరిని కలచివేసింది. పక్కనే యువతులు, యువకులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...