ితెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం నాడు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో జరిగిన సమావేవంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయేన...
'తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో దాదాపు లక్షా యాబై వేలమంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేవలం 3651 మంది మాత్రమే చనిపోయారని దొంగలెక్కలు చెబుతుంది. ప్రభుత్వ అసమర్ధతని...
టిపిసిసి కూర్పుపై ఒకింత అసంతృప్తితో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఆయన తాజాగా ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. దానిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని కార్నర్...
టిపిసిసి నూతన అధ్యక్షులుగా ఎంపికైన రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి సన్మానం చేశారు. కొత్త పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీలో పనిచేసిన...
అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా .. వైఎస్ షర్మిల కొత్త వెబ్ సైట్ ను బుధవారం లోటస్ పాండ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా గురించి ఆమె స్పీచ్.....
హుజూరాబాద్ ఎన్నికలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. హుజూరాబాద్ లో ఒకవైపు దొరలు, మరోవైపు పటేండ్లు పోటీ పడుతున్నారని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్...
తెలంగాణలో దళితుల చావులకు విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. గతంలో చనిపోయిన ప్రియాంకరెడ్డికి ఒక న్యాయం.. మొన్న చనిపోయిన మరియమ్మకు ఒక న్యాయమా?...
మల్కాజిగిరి పార్లమెంట్ ఆఫీస్ లో టీపీసీసీ నూతన అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే సీతక్క. మేడారం సమ్మక్క, సారాలమ్మ దేవుళ్ళ వద్ద ప్రత్యేక పూజలు చేసి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...