చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది... ఈ కరోనా వైరస్ భారత దేశంలో కూడా విస్తరిస్తోంది... ఇక దీన్ని అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ చర్యలు ముమ్మరం...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేసేందుకు నడుం బిగించారు... ఈ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే...ఈ నెల 31 వరకు కర్ఫ్యూ విధించారు... పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే...
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు.. ఎవరికైనా కరోనా లక్షణాలు వచ్చినట్లు అయితే జిల్లాల వారిగా టోల్ ఫ్రీ నంబర్లను కూడా విడుదల చేసింది...
కరోనా వైరస్...
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుత్వం చెబుతోంది.. వైద్యులు అదే చెబుతున్నారు.. దీని కారణంగా దేశంలో పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి.
కరోనా వైరస్ ముప్పు...
దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ మరింత దారుణంగా ఉంది, కాస్త ఆదమరిస్తే భారత్ ఇటలీని మించి పోతుంది అని వైద్యులు చెబుతున్నారు.. మన దేశంలో కూడా ప్రతీ 80 వేల మందికి ఓ...
యూరప్ లోని ఇటలీ ఈ ప్రాణాంతకర వైరస్ వల్ల చాలా నష్టపోతోంది, అసలు ఇటలీలో దారుణమైన పరిస్దితి ఉంది, ఒకటి కాదు ఇద్దరు కాదు ఏకంగా రోజుకి 600 నుంచి 700 మరణాలు...
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కిందకి వచ్చింది.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది..స్టేట్ లోని అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్...
మన దేశంలో వారు తలచుకుంటే ఏదైనా చేయగలరు.. జనతాకర్ఫ్యూ చేయడంతో ప్రపంచం ఆశ్చర్యపోయింది.. చైనా జర్మని ఇటలీ అమెరికా అసలు ఇలాంటి ఆలోచన చేయలేదు.. ముందు మన భారత్ చేసింది, అయితే ప్రమాదం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...