ఉచిత కరెంట్ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి స్పందించారు. తానా సభలో తాను చేసిన కామెంట్లను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం రేవంత్ రెడ్డి...
పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్...
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అధికార, విపక్షాలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇక మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుతో ఉన్న బీఆర్ఎస్(BRS), ఆ దిశగా...
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతకుముందు అమెరికాలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన...
బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన...
రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...